వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక
ఉమాభారతి
రాగిణి మనసుని చిగురింపజేసి ఆమె జీవితాన అనురాగాన్ని నింపినవాడు ఓ మాధవుడు అయితే, తాను వలచిన కాత్యాయని షరతులకి వొగ్గి ఆమెని మెప్పించి మనువాడిన వాడు ఓ మనోహరుడు.. రెండు ప్రేమకథనాలతో కూడిన కళాత్మకమైన కళ్యాణ శోభ.
2