Menu Close

Category: వ్యాసాలు

తెలుగు పద్య రత్నాలు 20

తెలుగు పద్య రత్నాలు 20 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ఈ నెల పద్యం మరోసారి పోతన మహాభాగవతంలోనిదే. మహాభాగవతంలో ఈ పద్యానికున్నంత ప్రసస్థి, ప్రాముఖ్యం మరే పద్యానికీ…

అశోక మౌర్య 2

అశోక మౌర్య డా. వల్లూరుపల్లి శివాజీరావు గత సంచిక తరువాయి » చాణక్య (క్రీ.పూ. 350-275) మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త సాధించిన విజయానికి ముఖ్య కారకుడు చాణక్య. ఈయన చూపించిన అసామాన్య చతురత…

సనాతన భారతీయం 2

సనాతన భారతీయం ఆచార్య లక్ష్మి అయ్యర్ గత సంచిక తరువాయి » మన విశ్వకవి వేమన సామాజిక స్పృహ ఆయన సిద్ధాంతాలు స్త్రీ పురుష సమానత్వం, స్త్రీజనోద్ధరణ లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఆయన…

జ్ఞానానందమయం 2

జ్ఞానానందమయం శ్రీ శేష కళ్యాణి గుండమరాజు గతసంచిక తరువాయి » జ్ఞానం – ఆనందం ముందుగా, ‘జ్ఞానానందమయం’ కథలలో ప్రధాన పాత్రలైన జ్ఞానప్రసూనాంబ, కృష్ణానందల గురించి తెలుసుకుందాం. జ్ఞానప్రసూనాంబ, పూర్తిగా నెరిసిన జుట్టుతో, ముడతలు…

మన ఊరి రచ్చబండ 3

మన ఊరి రచ్చబండ వెంకట్ నాగం “మొండి గురువు – బండ శిష్యుడు” ఒక సరదా సామెత. బండ శిష్యుల గూర్చి మనం తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యంలో పరమానందయ్య ఏడుగురు శిష్యుల కథ ఉండనే…

అశోక మౌర్య 1

అశోక మౌర్య డా. వల్లూరుపల్లి శివాజీరావు వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఆచార్యునిగా అంతర్జాతీయంగా పేరు గడించినా, మాతృభాష మీది మమకారము అలాగే కొనసాగిస్తూ, సాహిత్య ప్రంపంచంలో తన ఉనికిని తన రచనల ద్వారా పదిలపరుచుకుంటూ…

జ్ఞానానందమయం 1

జ్ఞానానందమయం శ్రీ శేష కళ్యాణి గుండమరాజు శ్రీమతి గుండమరాజు శ్రీ శేష కళ్యాణి గారు, తమ కథల ద్వారా మన సిరిమల్లె కు సుపరిచితులే. ఆవిడ పుట్టింది మచిలీపట్నం. చదువంతా సాగింది తెలుగు నేల…

తెలుగు తేజాలు 1

తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు వృత్తిరీత్యా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను భావి శాస్త్ర సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దిన శ్యామసుందర రావు గారు, తెలుగు సాహిత్యం మీది మక్కువను నిరంతరం నిలుపుకొంటూ,…

సనాతన భారతీయం 1

సనాతన భారతీయం ఆచార్య లక్ష్మి అయ్యర్ బహుభాషావేత్తగా భారతీయ భాషలు, సంస్కృతిని అర్థం చేసుకొని, నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలను ఆచార్య లక్ష్మీ అయ్యర్ అందిస్తున్నారు. భాషా బోధన మరియు పరిశోధన రంగంలో ఎంతో…

తెలుగు పద్య రత్నాలు 19

తెలుగు పద్య రత్నాలు 19 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ధర్మరాజు మాయాజూదంలో ఓడిపోయాక అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వస్తాడు చూడ్డానికి. రాజ్యం పోయిన వాళ్లని ఊరడిస్తూన్నప్పుడు మార్కండేయ…